Tags :Telangana Govt

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సమగ్ర సర్వే పేరుతో దొంగలు వస్తారు జాగ్రత్త…?

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలో కులమతసామాజిక ఆర్థిక అంశాల గురించి దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలతో కూడిన ఓ బుక్ లెట్ లో సంబంధిత కుటుంబ యొక్క వివరాలను ఆధికారకంగా తీసుకోబడతాయి. ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎన్యుమరేటర్లు బ్యాంకు సంబంధిత పత్రాలు కానీ వేలిముద్రలు కానీ అడగరు.. తీసుకోరు.. కేవలం వాటికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అఖరికి […]Read More

Slider Telangana

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు. భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము.. తమ […]Read More