Tags :telangana deputy cm

Slider Telangana

మైనార్టీలకు భట్టి పిలుపు

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈసందర్బంగా పిలుపునిచ్చారు. నాడు దివంగత సీఎం ‘వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాము . ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. […]Read More

Slider Telangana Top News Of Today

ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.. అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే.. కేబినెట్‌ విస్తరణతో పాటు శాఖల మార్పుఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్‌ లిస్ట్‌పై కసరత్తుతో పాటుఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల గురించి చర్చించనున్నారు..Read More

Slider Telangana

మంత్రి అనుచరుల ఆగడాలతో వీడియో తీసుకుంటూ రైతు ఆత్మహత్య

రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని మ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి. నేను చనిపోతున్న.. నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఖమ్మం జిల్లా టీడీపీ కార్యర్త, ఓ రైతు ఆత్మహత్య. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ […]Read More

Slider Telangana Top News Of Today

ఖమ్మం లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరులో ఈరోజు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు . కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదలు ముందస్తు […]Read More

Slider Telangana Top News Of Today

రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం

కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా

మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More

Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి బుజ్జగింపు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. దీంతో సీనియర్ నేత  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కల్సి హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించే పనిలో పడ్డారు. ఈసందర్భగా పార్టీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయద్దని..పార్టీలో ఉండాలని.. అత్యున్నత స్థానం ఇస్తామని […]Read More

Slider Telangana Top News Of Today

20ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ క్యాంపస్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి […]Read More

Slider Telangana Top News Of Today

మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.. దీనికి సంబంధించిన నమునాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో […]Read More

Slider Telangana Top News Of Today

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రేపు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు..  రేపు సోమవారం లోక్ సభ లో తెలంగాణ నుండి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనుండటంతో వారితో  సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా […]Read More