Tags :telangana deputy cm

Slider Telangana

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా […]Read More

Slider Telangana Top News Of Today

ఢిల్లీలో రేవంత్ రెడ్డి,భట్టీ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిజీబిజీగా ఉన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో త్వరలో వరంగల్ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు..రైతులకు లక్ష లోపు రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాము..ముఖ్యాతిథిగా మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గె తో భేటీ […]Read More

Slider Telangana

తెలంగాణలో మరో కొత్త పథకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More

Slider Telangana Top News Of Today

జాబ్ క్యాలెండర్ పై భట్టి కీలక ప్రకటన

తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు జాబ్ క్యాలెండర్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నిరుద్యోగ యువత, ఆయా సంఘాల నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఈసందర్బంగా గ్రూప్ -2 పరీక్షల అభ్యర్థులతో మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తాము.. గ్రూప్ -2,3లలో ఎక్కువ పోస్టులను చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము.. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. మీరు మా బిడ్డలు.. మీ తెలివితేటలను ఈ రాష్ట్రానికే కాదు […]Read More

Slider Telangana Top News Of Today

త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు

తెలంగాణలో అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్య‌మైన విద్యా బోధ‌న‌, నైపుణ్య శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు ప్రజా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 🔹ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొ.హరగోపాల్, ప్రొ. కోదండరాం, ప్రొ.శాంతా సిన్హా, […]Read More

Slider Telangana

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారు, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు […]Read More

Slider Telangana

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి…?

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. 🔹డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. […]Read More

Slider Telangana

బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టీ సూచనలు

రైతు రుణమాఫీ ప్రక్రియ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో భట్టీ మాట్లాడుతూ రుణమాఫీ నిధులను బకాయిలను రద్ధు చేయడానికి మాత్రమే వినియోగించాలి. ఈ నిధులను వేరే రుణాలకు మల్లించవద్దు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పదకొండు లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల […]Read More

Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులేని 6లక్షల మంది రైతులకు శుభవార్త

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము.. రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల […]Read More

Blog

సీఎం డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రముఖ ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే గ్రూప్ పోస్టులను పెంచుతాము.. 1:100పిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి హమీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హమీని తుంగలో తొక్కారు. ఏపీలో  పోస్టులను పెంచి నోటిఫికేషన్ […]Read More