Tags :telangana congress governament

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాళేశ్వరం కమీషన్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ బిగ్ షాకిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు రేవంత్ రెడ్డి సర్కారుకి లేఖ రాసింది. తాజాగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ కార్యాలయానికి పిలిచి మరి విచారించింది. ఆ తర్వాత కూడా గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మళ్లీ లేఖ రాసిన […]Read More