Tags :telangana cm

Slider Telangana Top News Of Today

రుణమాఫీ కానివారికి అలెర్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More

Editorial Slider Telangana

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం…?

అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?.తమ లీడర్ ఫైర్‌ బ్రాండ్… ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చారు.. పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఒక్కరే సాధించారు.. ఆ ఒక్కరు మాట్లాడితే చాలు.. ప్రతిపక్షం కూడా గప్‌చుప్ అయిపోవాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారా? సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్షాలు అటాక్ చేస్తుంటే… కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతున్నారా..?. అందుకే అసెంబ్లీలో పదేపదే […]Read More

Slider Telangana

తెలంగాణ లో మరో ఎన్నికల సమరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు.. బడ్జెట్ ప్రసంగంలో కనీసం పేరు ప్రస్తావన లేకపోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లే.. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్రానికి కనీసం ఎనిమిది పైసలు కూడా ఇవ్వకపోవడం తీవ్ర వివక్ష చూపించడమే అని మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈరోజు జరిగే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు […]Read More

Slider Telangana Top News Of Today

ఢిల్లీలో రేవంత్ రెడ్డి,భట్టీ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిజీబిజీగా ఉన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో త్వరలో వరంగల్ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు..రైతులకు లక్ష లోపు రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాము..ముఖ్యాతిథిగా మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గె తో భేటీ […]Read More

Slider Telangana

హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర అమోఘం

తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ ను విశ్వ నగరం చేయడానికి రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈరోజు హెచ్ఐసీసీ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది. మీలో […]Read More

Slider Telangana

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారు, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు […]Read More

Telangana

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి హారీష్ రావు విన్నపం

ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More

Slider Telangana

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి…?

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. 🔹డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. […]Read More

Slider Telangana Top News Of Today

మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More