Tags :Telangana Cabinet Sub Committee

Sticky
Breaking News Telangana Top News Of Today

జనవరి 14 నుండి రైతు భరోసా..!

Telangana: డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలో సబ్ కమిటీ ఈరోజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రైతుభరోసాపై సమావేశమైంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ నిర్ణయాలను ఎల్లుండి శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. తాజా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పంట పండించే ప్రతీ రైతుకు […]Read More