Tags :telangana assembly meetings

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడు దశాబ్ధాల కలను నెరవేర్చాము..!

తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణ..ఏ గ్రూపులో ఎవరేంతమంది..?

ఎస్సీ కమిషన్‌ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ఎస్సీలకు చెందిన 59 కులాలను గుర్తించింది. ఈ కులాలన్నీంటిని మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడ్డ 15 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. గ్రూప్-2లో 18 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. చివరగా గ్రూప్‌-3లో 26 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. ఏ గ్రూపులో ఏ కులం ఉందో మీరు ఓ లుక్ వేయండి..!Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..కేటీఆర్..హారీష్ రావులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తమకున్న భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్..హారీష్ రావులు .. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ ఇవ్వొద్దని సభాపతిని కోరారు. గతంలో ఎంతో హట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హారీష్ రావు ప్రతిపాదన- అందరూ ఫిదా..!

సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దివంగత మాజీ ప్రధానమంత్రి.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఖ్యాతిని […]Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

ప్రజల సమస్య కంటే అల్లు అర్జునే ముఖ్యమా…?

శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో చేసిన అప్పులే కారణం.పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. పదేండ్లలో అప్పులతో తమకు తాము బాగుపడ్డారు తప్పా రాష్ట్రంలో ఏ వర్గాన్ని బాగుచేయలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పులు.. పాపాలు లేకపోతే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రుణమాపీ పై ఎమ్మెల్యే ఇలా..?- సీఎం అలా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రైతు భరోసా అమలుపై ఎవరికి ఎలాంటి ఆపోహాలు అవసరం లేదు. ఈ పథకంపై ఎలాంటి అనుమానాలు సైతం అవసరం లేదు. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని తీసుకోస్తున్నాము. వచ్చేడాది సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులు ఆయా రైతుల ఖాతాల్లో పడతాయని అన్నారు. ఆయన ఇంకా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చ జరుగుతుంది.మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబి కేసు,అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య అసెంబ్లీలో ఈ రోజు రైతు భరోసా పై చర్చ మొదలైంది.ఉదయాన్నే సభను ఆలస్యంగా ప్రారంభించడంతో స్పీకర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచన చేసారు.. సభలో రైతుభరోసా పై చర్చ సమయంలో మాజీ మంత్రి కే.టీ.ఆర్ మాట్లాడుతుండగా పదే పదే మంత్రి కొమటిరెడ్డి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి రైతు భూమిని కాపాడుతాం..!

భూభారతి చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాబై రెండు లక్షల ఎకరాలను కాపాడుతాము.. ప్రతి రైతుకు చెందిన భూమికి భద్రత కల్పిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి చట్టంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకోచ్చాము. గతంలో అద్భుతమని తీసుకోచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకూ అందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. […]Read More