ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఈ రోజు ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదం పలికింది. దేశవ్యాప్తంగా ఈ కులగణన సర్వే చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ అసెంబ్లీలో స్పందించారు. ‘దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేపడతాం. వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును అమలు […]Read More
Tags :telangana assembly
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానం గురించి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు.. మంత్రులు దివంగత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఇటు దేశానికి అటు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి వరుసపెట్టి చెప్పారు. మన్మోహాన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం సైతం ఇవ్వాలని కూడా […]Read More
తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో యాబై వేల కోట్లకు పైగా రూపాయలను లూటీ చేసింది. రాష్ట్రంలో ఏ జిల్లాకైన వెళ్దాము.. ఏ నియోజకవర్గానికైన […]Read More
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముందుగా లగచర్ల లో రైతులకు బేడీలు వేయడం దగ్గర నుండి బీఏసీలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడం వరకు తమదైన శైలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వాకౌటులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో అప్పులపై.. లగచర్లపై చర్చ చేపట్టాలని పట్టుబడుతూ అసెంబ్లీ ప్రాంగాణంలో నిరసనకు దిగారు. అంతేకాకుండా […]Read More
వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతమున్న అరవై నాలుగు సభ్యులు నుండి డెబ్బైకి చేరింది.. బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, […]Read More