Tags :teenmar mallanna

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!

తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్న పై జానారెడ్డి సెటైర్స్..?

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కక్కరుగా అతనిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు..కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న తీవ్ర వాఖ్యలు చేసారు..కులగణన తప్పుల తడక .. మాజీ మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డే ఇదంతా చేసారని తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఈ అంశంపై కాంగ్రెస్ అతన్ని సస్పెండ్ చేసింది..అయితే ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తీన్మార్ మల్లన్నపై జానారెడ్డి సెటైర్స్ విసిరారు..కులగణ అంశంలో తన పాత్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్న సస్పెండ్ – మున్నూరు కాపు నేతల భేటీ..!

తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మున్నూరు కాపు నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి. మాజీ ఎంపీ అయిన వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గోన్నారు. ఈ భేటీ సందర్భంగా త్వరలోనే బల ప్రదర్శనకు సిద్ధమవ్వాలని మున్నూరు కాపు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అన్యాయం జరిగిందని పలువురు మున్నూరు కాపు నేతలు తమ తమ అభిప్రాయాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

శిష్యుడుపై వేటు ఒకే .. మరి గురువు సంగతేంటీ..?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్నకు షాక్..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధినాయకత్వం బిగ్ షాకిచ్చింది. పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న..దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయిన కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఆటలో అరటిపండు తీన్మార్ మల్లన్న!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే అఖరీ రెడ్డి ముఖ్యమంత్రి కావోచ్చు.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మాత్రం వెనకంజ వేయకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశాము.. రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో సైతం అవకాశాలు పెరగనున్నాయి. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునే దమ్ము లేదా..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇటీవల హన్మకొండలో జరిగిన బీసీ మహసభలో మాట్లాడుతూ ఓ సామాజికవర్గంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై ఇంట బయట నుండి ఆ సామాజికవర్గం నుండి విమర్శలు వెలువడుతున్నాయి. గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారని షోకాజ్ నోటీసులివ్వడమే కాకుండా క్షమాపణలు చెప్పించే స్థాయికి తీసుకెళ్లారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దొరికిపోయిన తీన్మార్ మల్లన్న..?

రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు కాంగ్రేస్ ఎమ్మెల్సీ,తీన్మార్ మల్లన్న..గతంలో కేసీఆర్ టార్గెట్ గా Qన్యూస్ చానెల్ లో నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న.కాంగ్రేస్ ప్రభుత్వంలో గ్యాడ్యుయేడ్స్ ఎమ్మెల్సీగా విజయం సాదించారు.అయితే ఎన్నికైన కొన్ని రోజులకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అంటూ బీసీ కులాలతో బహిరంగ సభలు పెడుతున్నాడు.రెడ్డిలు టార్గెట్ గా ఘాటు వాఖ్యలు చేస్తూ వస్తున్నారు..ప్రభుత్వంతో తాను డీకొడుతున్నా అనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డే అఖరి ఓసీ సీఎం..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడం ఖాయం.. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని అన్నారు. తాను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు.ఓసీ వర్గాల నుంచే 60మంది ఎమ్మెల్యేలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే పార్టీకి చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.4000 కోట్లను అంచనాలు పెంచారు. ఎందుకు అంత పెంచారు అని అడిగితే అది గత పాలకుల […]Read More