Tags :team india

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా తో టీ20 సిరీస్ – భారత్ జట్టు ప్రకటన

బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది. టీమిండియా జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్. వచ్చే […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు తప్పని కష్టాలు

టీమిండియా వరల్డ్ టెస్ట్ కప్ ఫైనల్ అవకాశాలు లేనట్లేనా..?. తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిస్తే టీమిండియా పాయింట్ల జాబితాలో కొన్ని పాయింట్లను కోల్పోతుంది. దీంతో టీమిండియా మిగిలిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో తప్పనిసరిగా ఐదింట్ల గెలవాల్సిందే. త్వరలో ఆసీస్ జట్టుతో ఐదు టెస్ట్ ల సిరీస్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక సిరీస్ ను కోల్పోతే మాత్రం టీమిండియా మూడో స్థానానికి పడిపోవడం ఖాయం.. దీంతో వరల్డ్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ ను ఆకాశానికెత్తిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆకాశానికెత్తారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో హేజిల్ వుడ్ మాట్లాడుతూ ” ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే విషయంలో రోహిత్ శర్మ దిట్ట అని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలింగ్ లో బౌన్స్ లు రోహిత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవని చెప్పారు. వేగంగా వచ్చే ఫాస్ట్ బంతులను క్షుణ్నంగా చదివుతాడు.. చాలా సునాయసంగా ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట అని […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పస తగ్గిన విరాట్ కోహ్లీ

టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం . ఆయన క్రమక్రమంగా తన మొమెంటం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్ ఓ ప్రపంచ రికార్డు

టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది. అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా ది గ్రేట్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొత్తం వికెట్లను కోల్పోయి 376పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ చేసింది.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడు వికెట్లకు ఎనబై ఒక్క పరుగులను చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లను సాధించాడు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండీయా ఆలౌట్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గెలుపే మా లక్ష్యం

మైదానంలో బరిలోకి దిగినప్పుడు ప్రత్యర్థి గురించి కంటే ఆమ్యాచ్ గెలుపైనే మేము ఎక్కువగా దృష్టి పెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. చెన్నై వేదికగా గురువారం నుండి భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ” క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి జట్టు టీమిండియా జట్టును ఓడించాలనే ఆలోచిస్తుంది.. ఆ ఆలోచనతోనే ప్రణాళికలను రచించి మైదానంలోకి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

RCB లోకి కేఎల్ రాహుల్ …?

టీమిండియా స్టార్ ఆటగాడు.. ఐపీఎల్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రానున్న ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్ . ఈ విషయంపై రాహుల్ సమాధానమిచ్చిన తీరు సైతం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉన్నాయి. ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ సైతం ఆశాజనకంగా బదులిచ్చారు. ఆర్సీబీకి నేను వీరాభిమానిని. చాలా […]Read More