మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ప్రారంభమైన తొలి సెషన్లోనే కేవలం 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. ఆ తర్వాత 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్ (76*) ఉన్నారు. […]Read More
Tags :team india
బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. […]Read More
టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More
మెల్ బోర్న్ వేదికగా ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి శతకం సాధించిన సంగతి తెల్సిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు లాస్ట్ సెషన్ లో కొత్త ఓవర్ మొదలైంది. నితీష్ కుమార్ రెడ్డి 97 పరుగుల మీద ఉన్నాడు. మొదటి 5 బాల్స్ కి ఒక్క రన్ […]Read More
ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది. ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం […]Read More
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్పై ఓ వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి. అవమానాలు వల్లే అతను ఈ […]Read More
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి యాబై ఒక్క పరుగులను చేసింది. కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈరోజు ఆటకు వాన ఆరు సార్లకు పైగా అంతరాయం కలిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 394పరుగులు […]Read More
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. డర్భన్ మైదానంలో వంద శాతం విజయాలను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. అక్కడ భారత్ జట్టు ఆడిన ఎనిమిది టీ20 లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.. మరోకటి మ్యాచ్ రద్ధు అయింది. పూర్తయిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జట్టు గెలుపొందింది. అదే విధంగా ఈ ఏడాది అత్యధిక విజయాల(22)ను సాధించిన జట్టుగా సైతం రికార్డులకెక్కింది. టీమ్ […]Read More
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ […]Read More