టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ గెలిచింది..ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మొదలై ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా మార్పుల్లేకుండా బరిలో దిగింది. ఇండియా : రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, బుమ్రా సౌతాఫ్రికా : డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, […]Read More
Tags :team india
టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.Read More
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More
టీమిండియా విమెన్స్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించారు.. సౌతాఫ్రికా విమెన్స్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విమెన్స్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. కేవలం 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉంది..ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్ ప్రీత్ (3,565) ఉన్నారు. కాగా […]Read More
టీమిండియా విమెన్స్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..భారత మహిళల జట్టు అదరగొడుతూ సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్ చేసింది. ముందు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 215 స్కోర్ చేసింది.. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించింది… స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా […]Read More
టీ20,వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై 37 రన్స్ చేసిన కోహ్లీ మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More