Tags :team india

Slider Sports

రోహిత్ శర్మ మరో ఘనత

టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో […]Read More

Slider Sports

టీం ఇండియా మాజీ ఆటగాడు మృతి

టీం ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్71) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నరు.. అయితే  అన్షుమన్ గైక్వాడ్ వైద్య ఖర్చుల   కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్య దర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు […]Read More

Slider Sports Top News Of Today

ధోనీ అభిమాన బౌలర్ ఎవరో తెలుసా…?

ఎంఎస్ ధోనీ ఎవరికి అయిన అభిమాన ఆటగాడు అవ్వడం సహజం. కానీ లెజండరీ ఆటగాడు.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి ఓ ఫెవరేట్ బౌలర్ ఉన్నారు.. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ ని టీమ్ ఇండియా జట్టులో మీ ఫెవరేట్ బౌలర్ ఎవరు అని అడిగారు.. దీనికి సమాధానంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ టీమ్ ఇండియా లో బ్యాటర్లు చాలా మంది ఉన్నారు.. వాళ్లలో ఎవరు ఫెవరేట్ బ్యాటర్ అంటే […]Read More

Slider Sports

శ్రీలంక చెత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More

Slider Sports

టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ గా కేకేఆర్ ఆటగాడు

టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించిన సంగతి తెల్సిందే .. తాజాగా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ను నియమించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు టాక్ . శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ బీసీసీ ఐ కి సూచించారు. 2014 ఐపీల్ సీజన్లో గంభీర్ కొలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ […]Read More

Slider Sports

అత్యధిక శతకాల వీరులు వీళ్ళే…!

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు వీళ్ళే 100- సచిన్ టెండూల్కర్ 80-విరాట్ కోహ్లీ 71– రికీ పాంటింగ్ 63– కుమార సంగక్కర 62– జాక్ కల్లిస్ 55– హషీమ్ ఆమ్లా 54– మహేల జయవర్ధనే 53– బ్రియాన్ లారా 49– డేవిడ్ వార్నర్ 48- రూట్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ 47– ఏబీ డివిలియర్స్ 45– కేన్ విలియమ్సన్Read More

Slider Sports Top News Of Today

రోహిత్ కోహ్లీ లపై షమీ కీలక వ్యాఖ్యలు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నెట్స్ ప్రాక్టీస్ లో తన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇష్టపడరని బౌలర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. వారిద్దరికీ నెట్స్ ప్రాక్టీస్ లో నా బౌలింగ్ ఆడటం ఇష్టం ఉండదు. రోహిత్ అయితే డైరెక్ట్ గానే ఆడనని అనేస్తారు అని చెప్పారు . విరాట్ కూడా అంతే. అవుట్ అవగానే తనకు కోపం వచ్చేస్తుంది’ అని అందుకే […]Read More

Slider Sports

ఈ నెల 22 న శ్రీలంకకు టీమిండియా

వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని […]Read More

Slider Sports

మిశ్రాకు షమీ కౌంటర్

తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు. అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన […]Read More

Slider Sports

భజ్జీ అసహానం

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు హర్భజన్ సింగ్ టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు.ఎల్లుండి శ్రీలంకకు వెళ్లనున్న టీమిండియా జట్టులో అభిషేక్ శర్మ,చాహల్ కు ఎందుకు అసలు చోటు కల్పించడంలేదని భజ్జీ ప్రశ్నించాడు. అయితే మరోవైపు టీ20లకు సంజూ శాంసన్ ను మాత్రమే ఎంపిక చేయడం పట్ల కూడా భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాహల్ ,అభిషేక్ శర్మ,సంజూ శాంసన్ ఎందుకు లేరు..?. నాకసలు ఆర్ధం కావడం లేదు..! అని ట్వీట్ చేశాడు. తన రెండో […]Read More