Tags :team india

Breaking News Slider Sports Top News Of Today

ధోనీ పై ఇర్ఫాన్ పఠాన్ సంచలన ఆరోపణలు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , లెజండ్రీ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ పై సీనియర్ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గతంలో చేసిన సంచలన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గతంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ” తన కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. 2008లో ఆసీస్ జట్టుతో జరిగిన సిరీస్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు భారీ షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 22పరుగులతో తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 1-2తో భారత్ పై ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మిగతా టెస్టు మ్యాచులకు భారత్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా తెలుగు కుర్రాడైన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

లార్డ్స్ మైదానంలో మెరిసిన నితీష్ కుమార్ ..!

ఇంగ్లాండ్ జట్టుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు టీమిండియా ఆటగాడు, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23)ను అవుట్ చేయగా , అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఇద్దరూ ఓపెనర్లు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇవ్వడం విశేషం. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..!

నాకు సరైన గుర్తింపు దక్కలేదని టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. గత ఐపీఎల్  సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘనవిజయం..!

భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. దుబాయిలోన్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే  చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.Read More

Breaking News Slider Sports Top News Of Today

మూడో వికెట్ కోల్పోయిన భారత్..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులకు స్టంపౌట్ అయ్యాడు.26.2 ఓవర్లకు టీమిండియా 122పరుగులు చేసింది. లక్ష్యానికి ఇంకా 130పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అయ్యర్ 9*, అక్షర పటేల్ 0*లతో క్రీజులో ఉన్నారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

రెండో వికెట్ కోల్పోయిన భారత్..!

కివీస్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఇరవై ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లను 108పరుగులు సాధించింది. రోహిత్ శర్మ డెబ్బై పరుగులతో క్రీజులో ఉన్నాడు.Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ ఆర్ధశతకం..!

టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ చేశాడు.. దుబాయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఫోర్లు..మూడు సిక్సర్ల సాయంతో నలబై ఒక్కబంతుల్లో యాబై పరుగులు సాధించాడు.. పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ ఏమికోల్పోకుండా అరవై నాలుగు పరుగులు సాధించింది. మరోవైపు శుభమన్ గిల్ పదకొండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఇంకా విజయానికి 135పరుగుల దూరంలో భారత్ ఉంది.Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ లక్ష్యం ఎంతంటే..?

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో  న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది. కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది. భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.!

టీమిండియా జట్టుతో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో నాలుగో వికెట్ ను కోల్పోయింది న్యూజిలాండ్. రవీంద్ర జడేజా బౌలింగ్ లో లేథమ్ ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు. ముప్పై బంతులాడి లేథమ్ పద్నాలుగు పరుగులు చేశాడు.. ఇరవై నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లను కోల్పోయి 104పరుగులు చేసింది.భారత్ బౌలర్లలో కుల్దీప్ సింగ్ యాదవ్ రెండు ,వరుణ్ ఒకటి,జడేజా ఒక వికెట్లను తీశాడు..Read More