డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవరం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరస్వతి పవర్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వచ్చింది. అప్పట్లో భూములిచ్చిన రైతుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తాము.. ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి లాక్కున్నారు. మాట […]Read More
Tags :TDP
ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?
ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ […]Read More
టీడీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఆదివారం జిల్లాకు చెందిన అధికార పార్టీల కూటమి నాయకుల.. కార్యకర్తల సమన్వయ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యే… ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారందరికీ వేదికపైకి పిలిచి పూలబొక్కెలతో ఘనస్వాగతం పలికారు. కానీ ఎంపీ అయిన వేమిరెడ్డి […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
నిన్న కాకినాడ.. నేడు నెల్లిమర్ల.కూటమిలో బీటలు.?
ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ,జనసేన పార్టీల మైత్రీకి బీటలు పడనున్నాయా..?. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కు పలు అవమానాలు ఎదురవుతున్నాయా..?. జనసేన పార్టీ నాయకులను .. కార్యకర్తలను కాదని టీడీపీ పార్టీ క్యాడర్ కు కనీసం అటెండర్ స్థాయి అధికారి కూడా స్పందించడం లేదా..?. ఐదేండ్లు ఎన్నో అవమానాలను.. కేసులను ఎదుర్కుని తమ పార్టీని కాదని మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే తగిన బహుమతి ఇస్తున్నారు అని […]Read More
ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More
ఆ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది.. నెల నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితేనేమి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు .. కార్మికులకు ఇవ్వడానికి మాత్రం పైసా లేవంటుంది. అందుకే ఇటీవల తెలుగు ప్రజల చివరి పెద్ద పండుగ దసరాకు సగం జీతాలే ఇచ్చింది. పోనీ చీకట్లను తరిమి వెలుగులునింపే దీపావళి పండుగకైన ఫుల్ శాలరీ వస్తుందేమో అని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశనే మిగిలిచ్చింది. ఇంతకూ […]Read More
అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన టీడీపీకి చెందిన శ్రేణులు ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ సిటీ నగరంలో స్థానిక ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ థియేటర్ ఎదురుగా ఖాళీస్థలంలోను బాణాసంచా దుకాణం ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానిక సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్రోడ్లో చిన్నపాటి స్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. అయితే వీటి అనుమతులను అధికారులు రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మొన్న […]Read More
మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది. కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుండి టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. రూ.100సభ్యత్వంతో రూ.5లక్షల ప్రమాద బీమా ఆ పార్టీ ఇవ్వనున్నది. అలాగే ఆ కార్యకర్తకుటుంబానికి చెందిన సభ్యులకు విద్య, వైద్య,ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తుంది. మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితాను సైతం […]Read More