Tags :TDP

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎమ్మెల్యే కి నోటీసులు…?

ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అవినీతి ఆరోపణలు చేశారు. ఇందుకుగాను పోలీసులు 41A నోటీసులు ఎమ్మెల్యే వాట్సాప్ నంబరుకి పంపారు. అయిన కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో పోలీసులే ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మరి నోటీసులు అందజేశారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తర్వాత మాజీ మంత్రులే అరెస్ట్…?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నేడు ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులు

నేడు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 3 బిల్లులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నరు .. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిప‌ల్ బిల్లు- 2024ను మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నరు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

RRR కు ప్రమోషన్…?

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వాధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికోసం పలువురి ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన అఖరికి ఆర్ఆర్ఆర్ ను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ఈ పోస్టుకు ఎవరూ నామినేషన్లు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు షర్మిల కౌంటర్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెల్సిందే. దీంతో జగన్ తీరుపై ఇటు అధికార కూటమి పార్టీల నుండి.. అటు కాంగ్రెస్ బీజేపీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు […]Read More

Sticky
Breaking News Crime News Movies Slider Top News Of Today

రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు…?

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ ఊర మాస్ వార్నింగ్..?

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డీజీపీ అధికారిగా కాకుండా అధికార […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ ను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి …?

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మహిళలపై… ఆడపిల్లలపై ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి. రోజుకో అత్యాచారం జరుగుతుంది.. రెండు రోజులకో హాత్య జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు.. ఆ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. దయచేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.కూటమి పాలనలో ఆడపిల్లల తండ్రుల […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మేం ఆడవాళ్లం కాదా అంటున్న రోజా..?

వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి. రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు […]Read More