Tags :TDP

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జీతాలు రాక దీపావళి పండుగ చేసుకోలేక..?

ఆ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది.. నెల నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితేనేమి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు .. కార్మికులకు ఇవ్వడానికి మాత్రం పైసా లేవంటుంది. అందుకే ఇటీవల తెలుగు ప్రజల చివరి పెద్ద పండుగ దసరాకు సగం జీతాలే ఇచ్చింది. పోనీ చీకట్లను తరిమి వెలుగులునింపే దీపావళి పండుగకైన ఫుల్ శాలరీ వస్తుందేమో అని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశనే మిగిలిచ్చింది. ఇంతకూ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు నిరసనలు

అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన టీడీపీకి చెందిన శ్రేణులు ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ సిటీ నగరంలో స్థానిక ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ థియేటర్‌ ఎదురుగా ఖాళీస్థలంలోను బాణాసంచా దుకాణం ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానిక సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి స్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. అయితే వీటి అనుమతులను అధికారులు రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మొన్న […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబు

మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది. కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రూ.100తో రూ.5లక్షల బీమా..?

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుండి టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. రూ.100సభ్యత్వంతో రూ.5లక్షల ప్రమాద బీమా ఆ పార్టీ ఇవ్వనున్నది. అలాగే ఆ కార్యకర్తకుటుంబానికి చెందిన సభ్యులకు విద్య, వైద్య,ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తుంది. మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితాను సైతం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అన్నచెల్లెల మధ్యలో చంద్రబాబు..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఎప్పటినుండో ఉన్న సంగతి మనకు తెల్సిందే. కాకపోతే ఒకటి రెండు సార్లు తప్పా ఎక్కడా ఎప్పుడు కూడా అవి బయట పడినట్లు మనకు కన్పించలేదు. తాజాగా ఆస్తుల విషయంపై వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కోర్టు దాక వెళ్లడంతో ఈ విషయం గురించి అందరికి క్లారిటీ వచ్చింది. ఈ అంశం గురించి వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ తన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా కు టీడీపీ కౌంటర్

ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్

అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత..  నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది..?

ఏపీలో గతంలో పాలించిన  వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లిక్కర్ మాఫియాకు అడ్డగా ఏపీ…?

ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More