వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డీజీపీ అధికారిగా కాకుండా అధికార […]Read More
Tags :TDP
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మహిళలపై… ఆడపిల్లలపై ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి. రోజుకో అత్యాచారం జరుగుతుంది.. రెండు రోజులకో హాత్య జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు.. ఆ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. దయచేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.కూటమి పాలనలో ఆడపిల్లల తండ్రుల […]Read More
వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి. రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవరం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరస్వతి పవర్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వచ్చింది. అప్పట్లో భూములిచ్చిన రైతుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తాము.. ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి లాక్కున్నారు. మాట […]Read More
ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?
ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ […]Read More
టీడీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఆదివారం జిల్లాకు చెందిన అధికార పార్టీల కూటమి నాయకుల.. కార్యకర్తల సమన్వయ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యే… ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారందరికీ వేదికపైకి పిలిచి పూలబొక్కెలతో ఘనస్వాగతం పలికారు. కానీ ఎంపీ అయిన వేమిరెడ్డి […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
నిన్న కాకినాడ.. నేడు నెల్లిమర్ల.కూటమిలో బీటలు.?
ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ,జనసేన పార్టీల మైత్రీకి బీటలు పడనున్నాయా..?. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కు పలు అవమానాలు ఎదురవుతున్నాయా..?. జనసేన పార్టీ నాయకులను .. కార్యకర్తలను కాదని టీడీపీ పార్టీ క్యాడర్ కు కనీసం అటెండర్ స్థాయి అధికారి కూడా స్పందించడం లేదా..?. ఐదేండ్లు ఎన్నో అవమానాలను.. కేసులను ఎదుర్కుని తమ పార్టీని కాదని మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే తగిన బహుమతి ఇస్తున్నారు అని […]Read More
ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More