ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న175అసెంబ్లీ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలైన పోస్టల్ ఓట్ల లెక్కింపులో 1000ఓట్లతో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.Read More
Tags :TDP
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న175స్థానాల్లో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుతో ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరట్ల బుచ్చయ్య చౌదరి 910ఓట్ల మెజార్టీతో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈవీఎం తొలి రౌండ్ […]Read More
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అతని ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసు అధికారులు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఏపీలో ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు సర్వేలన్నీ కూటమిదే అధికారం అంటున్న కానీ […]Read More
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More
ప్రముఖ ఎన్నికల వ్యూహా కర్త అయిన ప్రశాంత్ కిషోర్కు ఆంధ్రప్రదేశ్ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా ఐప్యాక్ టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో […]Read More
ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం… దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. గత నెల ముప్పై తారీఖున పిఠాపురం లో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ అక్కడ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు పవన్ […]Read More