Tags :TDP

Andhra Pradesh Slider

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు వస్తోన్న వార్తలపై సదరు ఎమ్మెల్యే క్లారిటీచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనపై వస్తోన్న పార్టీ మార్పు  వార్తలపై స్పందిస్తూ నేను  పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.. వైసీపీ టికెట్ పై గెలిచి పదవుల కోసమో..అధికారం కోసమో  టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. దివంగత మాజీ […]Read More

Andhra Pradesh Slider

పోలవరం సందర్శనకు చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లనున్నారు.. ఇందులో భాగంగా రేపు  ఉదయం 11.45 గంటలకు పోలవరం చేరుకుంటారు.. దాదాపు మధ్యాహ్నాం  1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో బాబు  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై […]Read More

Andhra Pradesh Slider

వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 19నుండి పవన్ ఆన్ డ్యూటీ

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్Read More

Slider Telangana

పార్టీ మార్పు పై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం .. గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు పవన్‌ కల్యాణ్‌-పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నారా లోకేష్‌-మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్‌ శాఖ నాదెండ్ల మనోహర్‌-పౌరసరఫరాల శాఖ నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వంగలపూడి అనిత-హోంశాఖ నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ ఫరూక్‌-న్యాయ, మైనార్టీ శాఖ రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ పార్థసారథి-హౌసింగ్‌, సమాచారశాఖ బాల […]Read More

Andhra Pradesh Slider

పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి  పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు  నారా లోకేష్ కు  రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు మనసును హత్తుకున్న ఓ హీరో లేఖ

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రోహిత్ నారా తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ ఓ లేఖను ట్విట్టర్లో పోస్టు చేశాడు.. ఆ లేఖ గురించి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు […]Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More

Andhra Pradesh Slider

బాబు కు జగన్ కిదే తేడా…?

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More