Tags :TDP

Andhra Pradesh National Slider

అమరావతి అభివృద్ధికి 15వేల కోట్లు

కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము.   విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More

Andhra Pradesh Slider

పోలవరం ప్రాజెక్టు కు సహకరించండి

దేశంలో ఆరు రాష్ట్రాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగే జాతీయ ప్రాజెక్ట్ పోల‌వ‌రం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణం పునరావాసం పనులు 18.66% పనులు పూర్తయ్యాయి. కానీ  గత  ఐదెండ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84% సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని సభ దృష్టికి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తొలిరోజే టీడీపీకి చుక్కలు చూపించిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More

Andhra Pradesh Slider

పవన్ ప్రాణాలకు హాని

డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై నాగబాబు అగ్రహాం

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More

Andhra Pradesh Slider

జగన్ సంచలనాత్మక డిమాండ్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మకమైన డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.. రషీద్ కుటుంబానికి అన్నివేళల అండగా ఉంటాము. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.. ప్రాణమానాలకు రక్షణ లేదు.. మా పార్టీ నేతల..కార్యకర్తలపై భౌతికదాడులు జరుగుతున్నాయి.. ఈదాడిలో మా పార్టీకి చెందిన రషీద్ అనే కార్యకర్తను హత్య చేసి […]Read More

Editorial Slider Telangana

బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్ర -ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More

Andhra Pradesh Slider

టీడీపీలోకి వల్లభనేని వంశీ

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. పూర్వపు టీడీపీ నేత అయిన వల్లభనేని వంశీ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారా..?… గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వంశీ అనుచరులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారా..?. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డను కాదని ఏకంగా ముఖ్యమంత్రి…. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గన్నవరంలో జరుగుతున్న ప్రచారాలు.. వంశీ అనుచరులు తాము త్వరలోనే టీడీపీలో చేరుతున్నాము. అందుకుతగ్గట్లు వల్లభనేని వంశీ […]Read More

Andhra Pradesh Slider

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్

ఏపీ ,మాజీ మంత్రి… వైసీపీకి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అని పెద్దిరెడ్డి,ఆయన అనుచరులపై పిర్యాదుల పర్వం వెల్లువెత్తుతుంది. తాజాగా పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు  తన పేరుపై.. అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని జిల్లా కలెక్టర్ […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై పెద్ద కుట్ర

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More