Tags :tdp governament

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

RTC చైర్మన్ గా దేవినేని ఉమ

ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో టీడీపీ అధినేత .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన… పార్టీకి అండగా ఉన్న నాయకులను.. కార్యకర్తలను ఆదుకుంటాము.. నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్లు కన్పిస్తుంది. అందుకే మంత్రి.. మాజీ ఎమ్మెల్యే అయిన […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

నాపై తప్పుడు ప్రచారం -దేవినేని అవినాష్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ ” నేను విదేశాలకు పారిపోతున్నట్లు.. ఆ క్రమంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయంలో పోలీసులు నన్ను అరెస్టు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు,టీడీపీ అనుకూల మీడియా,సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను రెండు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

ఏదైన కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం.. దానికి పబ్లిసిటీ చేసుకునే క్రమంలో ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం అలవాటైపోయింది అధికార టీడీపీ పై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. ” అన్న క్యాంటీన్ లేక ఐదేండ్లు పస్తులున్నట్లు నిన్న గురువారం ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో ఓ సామాన్యుడిలా తన కష్టాలను వివరించాడు. అయితే ఆ ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాము ముఖ్య […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

దేవినేని అవినాష్ కు షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ కు హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానశ్రయ అధికారులు షాకిచ్చారు.. శంషాబాద్ విమానశ్రయం నుండి దుబాయికు వెళ్ళేందుకు సిద్ధమైన వైసీపీ నేత దేవినేని అవినాష్ పై లుకౌట్ నోటీసులు ఉన్నాయని ప్రయాణానికి అధికారులు అనుమతించలేదు. అంతేకాకుండా మంగళగిరి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదౖంది.Read More

Andhra Pradesh Slider Top News Of Today

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి Kishan Reddy Gangapuram తో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి.. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీలో మరో కొత్త పథకం

ఏపీలో మరో కొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు రూ పదివేలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన మరోహామీని నెరవేర్చినట్లు టీడీపీ పేర్కొన్నది. నిధులు లేక ఆరువేలకుపైగా దేవాలయాలు కనీసం ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో రూ ఐదు వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము . చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

కాళ్ళు మొక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే -వీడియో వైరల్

ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని చంద్రబాబు

ఫేక్ న్యూస్ లను తయారుచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్క పట్టుకున్న అధికార టీడీపీ కార్యకర్త ఫోటో ఫేక్ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ట్వీట్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలను గుప్పించింది. నువ్వు వచ్చాల రాష్ట్రంలో ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ,శాంతి భద్రతలు ,నీహామీలు అన్నిఫేక్. ముఖ్యమంత్రిగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రులు,నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు. అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు […]Read More