Tags :talasani srinivas yadav

Slider Telangana Top News Of Today

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్-అనూహ్యంగా BRS MLA కి చోటు

జూలై నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నది అని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి..నిన్న మొన్నటివరకు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశమున్నదని సాక్షాత్తు మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో తెలిపారు.. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మొత్తం ఎపిసోడ్ లో యూపీ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ […]Read More

Slider Telangana

కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసానికి మాజీ మంత్రి హారీష్ రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసాని ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్  మృతి చెందారు.Read More

Slider Telangana

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో భారీ స్కాం

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో భారీ స్కాము వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వ హాయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్న పశు సంవర్ధక శాఖలో గొర్రెలపంపిణీ కార్యక్రమంలో స్కాము జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ కేసులో మాజీమంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ,సీఈ రామచంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఈ విచారణలో ఏడు వందల కోట్ల స్కాం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే లబ్ధిదారులకు గొర్రెలను […]Read More