Tags :sucide

Crime News Slider

ఇంటర్ ఫెయిల్-విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ – కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నానగర్‌కి చెందిన రిషిక(18) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. నిన్న సోమవారం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా మళ్లీ ఒక పరీక్షలో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.Read More

Slider Telangana Top News Of Today

ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యేకి భార్య వీడియో కాల్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More

Slider Telangana Top News Of Today

MLA భార్య ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ తన నివాసంలో ఆమె ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రూపాదేవి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ వెనక ఉన్న గల కారణాలపై విచారణ చేపట్టారు.Read More

Andhra Pradesh Slider

వైసీపీ గెలుస్తుందని 30కోట్లు బెట్టింగ్ పెట్టి..కట్టలేక…?

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా  ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More

Crime News Slider

ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

ఏపీలో విశాఖపట్టణంలో మధురవాడలో మొబైల్ ఫోన్ ప్రాణం తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ బాలిక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడటం చూసిన తల్లి మందలించింది. దీంతో ఆ బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకుంది.Read More

Movies Slider

త్రినయని నటుడు చందు ఆత్మహత్య

ప్రముఖ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఈరోజు చోటు చేసుకుంది . మణికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన , సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు నటుడు చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు తెగ వార్తలు వచ్చాయి. కాగా […]Read More