Breaking News
Crime News
Slider
Telangana
Top News Of Today
పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదో తరగతి తెలుగు పేపర్ లీకైన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గుర్ని నల్గోండ సీసీఎస్ నుండి నకిరేకల్ జడ్జ్ ముందు పోలీసులు హాజరు పరిచారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏ1 చిట్ల అకాశ్ , ఏ2 బండి శ్రీనివాస్ ,ఏ3 చిట్ల శివ, ఏ4 గునుగుంట్ల శంకర్ ,ఏ5బ్రహ్మదేవర […]Read More