Tags :sportsnews

Breaking News Slider Sports Top News Of Today

ఛాంపియన్ ట్రోఫీ కి భారత్ జట్టు ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు ప్రకటించారు. టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష దీప్ సింగ్.Read More

Breaking News Slider Sports Top News Of Today

సామ్ ఓ బచ్చా – ఆకాశ్ చోప్రా

ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్‌ కొన్‌స్టాస్‌. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్‌స్టాన్ అనవసరంగా మ్యాచ్‌లో నోరు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా ఓ రికార్డు..!

టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో  అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ శర్మ ప్రసంగం

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.Read More

Sticky
Breaking News Slider Sports

టీమిండియా సీక్రెట్ బయటపెట్టిన ద్రవిడ్

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా అత్యంత శక్తివంతమైన జట్టుగా మారడానికి వెనక ఉన్న సీక్రెట్ ను బయట పెట్టారు. ఓ కార్యక్రమంలో ద్రావిడ్ మాట్లాడుతూ ” నేడు టీమిండితయా క్రికెట్ అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకుంది. దేశనలుమూలాల నుండి మంచి ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణం.. మేము ఆడే సమయంలో కేవలం ప్రధాన నగరాల నుండే క్రికెటర్లు వెలుగులోకి వచ్చేది. […]Read More