టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా జట్టులో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ కూడా ఒకడు అని ఆయన అభిప్రాయ పడ్డాడు. బంగ్లాదేశ్ జట్టుతో ఈనెలలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు రిషబ్ పంత్ టీమిండియా జట్టుకు ఎంపిక కావడం నాకేమి అంత ఆశ్చర్యకరం అన్పించలేదు.. మున్ముందు భారత్ […]Read More
Tags :sports
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన సీనియర్ స్టార్ ఆటగాడు.. ఆల్ రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమణ ప్రకటించారు. నేను దేశం తరపున ఎన్నో ఏండ్లు క్రికెట్ ఆడాను. యువకులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఆట నుండి తప్పుకుంటేనే యువకులకు అవకాశం వస్తుంది. ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడాను.. ప్రతి రోజు దేశం కోసం ఆడాలనే నేను మైదానంలోకి దిగుతాను “అని ఓ ఇంటర్వూలో మొయిన్ అలీ పేర్కొన్నారు. […]Read More
టీమిండియా జట్టు సీనియర్ మాజీ లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ లో అది స్లిప్ లో ఉంటే క్యాచ్ లు ఒక్కటి కూడా మిస్ అవ్వదు.. అంత బాగా ఫీల్డ్ చేస్తారు రాహుల్ ద్రావిడ్. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ టాపెస్ట్ క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ద్రావిడ్ రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ మొత్తం 210 క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు […]Read More
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సిరీస్ ఓటమిపాలైన సంగతి తెల్సిందే. దీని గురించి మైఖేల్ వాన్ స్పందిస్తూ” హాయ్ వసీమ్ శ్రీలంకతో వన్డే సిరీస్ రిజల్ట్ ఏమైంది..?. నేను మ్యాచులు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నాను” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ గా వసీమ్ జాఫర్ స్పందిస్తూ ” మీకు యాషెస్ సిరీస్ […]Read More
sourav gangluy support vinesh pogatRead More
వంద గ్రాముల బరువు ఉందనే నెపంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కు అనర్హత కు గురైన భారత్ రైజర్ వినేశ్ ఫొగట్ కు దేశ వ్యాప్తంగా మద్ధతు వస్తుంది.. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని ఒలింపిక్స్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వంద గ్రాముల్ని తగ్గించేకునేందుకు ఒలింపిక్స్ కమిటీ ఓ అవకాశాన్ని ఇవ్వాల్సింది. ఇలాంటిది నేనేప్పుడూ చూడలేదు.. భారత రెజర్లపై ఏదో కుట్ర జరుగుతుంది. బహుశా […]Read More
ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుండి వినేశ్ ఫొగట్ ఔట్ అయ్యారు. దాదాపు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఫైనల్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు సరిపడా వెయిట్ ఉన్న వినేశ్ ఫొగట్ తాజాగా వంద గ్రాముల బరువు ఎక్కువగ ఉందనే నేపథ్యంలో అనర్హత వేటు వేయడంపై ఒలింపిక్స్ సంఘంపై తీవ్ర విమర్శలు […]Read More
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం తృటిలో చేజారింది. 25మీ పిస్టల్ లో మనుభాకర్ నాలుగో స్థానంలో నిలిచి అందర్ని నిరూత్సహాపరిచింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అద్భుతంగా రాణించిన కానీ మనూ భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.. అయితే మనూ టాప్ త్రీ స్థానంలో ఉంటే పతకం ఖాయమయ్యేది.. అయితే ఇప్పటికే ఈ ఒలింపిక్స్ లో మనూ రెండు కాంస్య పతకాలను సాధించిన సంగతి విదితమే.Read More
ఎంఎస్ ధోనీ ఎవరికి అయిన అభిమాన ఆటగాడు అవ్వడం సహజం. కానీ లెజండరీ ఆటగాడు.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి ఓ ఫెవరేట్ బౌలర్ ఉన్నారు.. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ ని టీమ్ ఇండియా జట్టులో మీ ఫెవరేట్ బౌలర్ ఎవరు అని అడిగారు.. దీనికి సమాధానంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ టీమ్ ఇండియా లో బ్యాటర్లు చాలా మంది ఉన్నారు.. వాళ్లలో ఎవరు ఫెవరేట్ బ్యాటర్ అంటే […]Read More
అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More