Tags :sports news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాక్..?

భారత్ జట్టుకు చెందిన క్రికెటర్లకు బీసీసీఐ త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నదా..?. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓటమి పాలైంది భారత్. దీంతో ఈ సిరీస్ లో క్రికెటర్లందరూ ఫెయిల్ అయ్యారు. ఇక నుండి ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చెల్లింపులు చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. దీని ప్రకారం ప్రదర్శన సరిగ్గా లేకుంటే వారి వార్షిక సంపాదనలో కోత పడనున్నది. బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయంతో ఆటగాళ్లు జాగ్రత్తగా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఇదేనా..!

వచ్చే ఫిబ్రవరి నెల పంతోమ్మిదో తారీఖు నుండి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత్ జట్టు ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. గాయం నుండి పూర్తిగా కోలుకుని మహమద్ షమీ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఈ ట్రోఫీలో తన మొదటీ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై తారీఖున బంగ్లాదేశ్ జట్టుతో ఆడనున్నది. దాయాది దేశం పాకిస్థాన్ జట్టుతో ఇరవై మూడో తారీఖున తలపడనున్నది. జట్టు అంచనా.:- రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, జైస్వాల్ వైబీ, శ్రేయస్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఒక మ్యాచ్.. 3గ్గురు కెప్టెన్లు..!

క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు. అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. సహజంగా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆనందంలో రోహిత్ ఫ్యాన్స్..!

టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతారని వస్తున్న వార్తలపై హిట్ మ్యాన్ స్పందించిన సంగతి తెల్సిందే. తాను ఫామ్ లో లేకపోవడం.. సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతోనే తాను స్వఛ్చందంగా తప్పుకున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే. తాను ఇప్పట్లో క్రికెట్ నుండి రిటైర్ కాను అని తేల్చి చెప్పారు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఐదో టెస్ట్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

పీకల్లోతు కష్టాల్లో భారత్…!

సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈరోజు రెండో సెషన్ లో 181పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో ఆసీస్ నాలుగు పరుగుల వెనకంజలో ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు,బూమ్రా రెండు,నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో అరంగ్రేటం చేసిన […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గంభీర్ ఔట్.!.కొత్త కోచ్ అతనే..?

ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్ట్ ల సిరీస్ లో బాగంగా భారత్ – ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి.4టెస్ట్ లు ముగిసాయి.5 వ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది.ఆడిన 4 టెస్ట్ లలో ఒకటి డ్రాగా ముగిసినా రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా,ఒక టెస్ట్ లో భారత్ గెలిపొందాయి.ఆ గెలిచిన టెస్ట్ కు బూమ్రా సారద్యం వహించాడు.భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ వరుసగా విఫలమవుతున్నారు.భారత పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ విషయమై డ్రెస్సింగ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది.. జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు. చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా […]Read More

Sticky
Breaking News Slider Sports Telangana Top News Of Today

తెలంగాణ బిడ్డ కి “అర్జున అవార్డు”

Sports : పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు..?

Sports : జనవరి 1 న ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బాన్స్ ను ఆయన వైఫ్ ను కలిసే టైం లో రెండు చేతులు పోకెట్ లో పెట్టుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక చెయ్యి పోకేట్ లోనుంచి తీసి ఆయనకు షేకేంఢ్ ఇచ్చి వెంటనే మరలా ఆ చెయ్యని పాకెట్ లో పెట్టుసుకొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్ తీసుకొని వచ్చి విరాట్ కు ఏదో చూపించి తన వైఫ్ ను కలవమని […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఆ 4గురికి ఖేల్ రత్న అవార్డులు..!

Sports : నలుగురికి ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరికి ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు. అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున అవార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు వరల్డ్ చెస్‌ ఛాంపియన్ గుకేష్‌,ఒలింపిక్స్ షూటింగ్‌ విజేత మనుబాకర్‌,హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్‌,పారా అథ్లెటిక్ ప్రవీణ్‌కుమార్‌లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 17 మంది పారా అథ్లెటిక్స్‌కు అవార్డులను కూడా ఇవ్వనున్నది.Read More