Tags :sports news

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్‌లో లక్నో రాత మారుతుందా…!

లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు అరంగ్రేట్రమే ఐపీఎల్‌లో ఓ సంచలనం. సరిగ్గా మూడేండ్ల కిందట జరిగిన 2022 ఐపీఎల్ వేలంలో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది కూడా. బంతిని బలంగా బాదే నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టోయినిస్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు.. మాజీ సారథి కేఎల్‌ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్ రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్..!

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి తనకు నిర్వహించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న నితీశ్‌ కుమార్ రెడ్డి తాజాగా నిర్వహించిన పిట్ నెస్ పరీక్షలో ఫుల్ ఫిట్ అయిన‌ట్లు నివేదిక ద్వారా ఖరారైంది. మరోవైపు నితీశ్ కుమార్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు కూడా క్రీడా వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. యువ ఆటగాడు నితీష్ కుమార్ ఇటీవ‌ల జ‌రిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఏకైక ఆటగాడు సౌరవ్ గంగూలీ..!

ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా 117 పరుగులు చేశాడు. భారత్ 264 పరుగులు చేసింది. అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఛాంపియన్ ట్రోపీ ఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

హీరో టూ జీరో..!..క్రిస్ కెయిన్స్..?

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్. ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఈ ఏడాది సెప్టెంబర్‌లో “ఆసియా కప్‌”

వచ్చే సంవత్సరం భారతదేశం, శ్రీలంక దేశాల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా జరిగే ఆసియా కప్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలుకానుంది. దీనికి సంబంధించి ఏసీసీ ( ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌) ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీ సెప్టెంబర్‌లో జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నాము. ఈ టోర్నీలో ఆసియా దేశాలైన భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఓమన్‌, హాంకాంగ్‌ ల మధ్య మ్యాచులు జరగనున్నాయి.Read More

Breaking News Slider Sports Top News Of Today

రిటైర్మెంట్ పై ధోనీ క్లారిటీ..!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది. తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. బహుశా ఇంకొన్నేళ్ల […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గంగూలీకి తప్పిన ప్రమాదం..!

భారత మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దంతన్పూర్ వద్ద ఓ లారీ దాదా కు చెందిన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో దాదా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ రికార్డు..!

ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు. అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు బిగ్ షాక్..!

టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను ఇక నుండి టెస్టులకు బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోతే టెస్టు సిరీస్ కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో […]Read More