sourav gangluy support vinesh pogatRead More
Tags :sports news
another medal to indiaRead More
100గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో యాభై కిలోల మహిళా విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుకు గురైన సంగతి తెల్సిందే.. అయితే తొలిసారి వినేష్ ఫొగట్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పొగొట్టుకున్నాము . కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన ఉమెన్స్ నేషనల్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో ఆమె అన్నారు. అటు వినేశ్ […]Read More
దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More
వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు […]Read More
వంద గ్రాముల బరువు ఉందనే నెపంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కు అనర్హత కు గురైన భారత్ రైజర్ వినేశ్ ఫొగట్ కు దేశ వ్యాప్తంగా మద్ధతు వస్తుంది.. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని ఒలింపిక్స్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వంద గ్రాముల్ని తగ్గించేకునేందుకు ఒలింపిక్స్ కమిటీ ఓ అవకాశాన్ని ఇవ్వాల్సింది. ఇలాంటిది నేనేప్పుడూ చూడలేదు.. భారత రెజర్లపై ఏదో కుట్ర జరుగుతుంది. బహుశా […]Read More
ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుండి వినేశ్ ఫొగట్ ఔట్ అయ్యారు. దాదాపు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఫైనల్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు సరిపడా వెయిట్ ఉన్న వినేశ్ ఫొగట్ తాజాగా వంద గ్రాముల బరువు ఎక్కువగ ఉందనే నేపథ్యంలో అనర్హత వేటు వేయడంపై ఒలింపిక్స్ సంఘంపై తీవ్ర విమర్శలు […]Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ హాకీ ఆటలో క్వార్టర్ లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రేట్ బ్రిటన్ తో ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది .. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో బ్రిటన్ కొట్టే గోలు అడ్డుకోవడంలో కాస్త తడబడింది. అయిన కానీ భారత ఆటగాళ్లు అందుకు దీటుగా గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో […]Read More
సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం తృటిలో చేజారింది. 25మీ పిస్టల్ లో మనుభాకర్ నాలుగో స్థానంలో నిలిచి అందర్ని నిరూత్సహాపరిచింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అద్భుతంగా రాణించిన కానీ మనూ భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.. అయితే మనూ టాప్ త్రీ స్థానంలో ఉంటే పతకం ఖాయమయ్యేది.. అయితే ఇప్పటికే ఈ ఒలింపిక్స్ లో మనూ రెండు కాంస్య పతకాలను సాధించిన సంగతి విదితమే.Read More