ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జై షా కు దాయాది దేశమైన పీసీబీ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం పదహారు మంది సభ్యుల్లో పదిహేను మంది సభ్యులు జై షాకు అనుకూలంగా ఓటేశారని నివేదికలు పేర్కోన్నాయి. అయితే ఒక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆయనకు ఓటు వేయలేదని ఆ నివేదికలు తెలిపాయి.. షా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పీసీబీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించినట్లు వెల్లడించాయి . […]Read More
Tags :sports news
బీసీసీఐ నూతన సెక్రటరీగా దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ నియామకం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ అధ్యక్షపోస్టుకు నామినేషన్ వేయనున్నరు. జైషా స్థానంలో రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవ్వడానికి రూట్ క్లియర్ అయింది. రోహన్ జైట్లీ ప్రొఫెషనల్ లాయర్ .. ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు జైషాకు సైతం మెజార్టీ మద్ధతు ఉన్నట్లు క్రీడా రంగంలో […]Read More
టీమిండియా జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్ తో పాటు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కేఎల్ రాహుల్ ను అంటిపెట్టుకునేందుకు ఎల్ఎస్జీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మరోవైపు రాహుల్ మదిలో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను ఆర్సీబీ జట్టులోకి వెళ్తారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి… ఈ నేపథ్యంలో గత మూడు సీజన్లకు లక్నో కెప్టెన్ గా ఉన్నరాహుల్ ఆ […]Read More
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More
పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ముష్పీకర్ రహీమ్ (193,341బంతుల్లో 22*4,1*6), అద్భుత శతకంతో సాధించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది బంగ్లాదేశ్ . ఓవర్ నైట్ స్కోర్ 316/5 తో నాలుగో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పీకర్ (ఒవర్ నైట్ 55) 11వ శతకంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. […]Read More
టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More
మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.Read More
వెస్టిండీస్ జట్టుకు సొంత గడ్డపై షాక్ తగిలింది. సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ 1-0తో కోల్పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో నలబై పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్ లో ప్రోటీస్ మొత్తం 160 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ కేవలం 144పరుగులు చేసి జట్టు అంతా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 246 పరుగులు […]Read More
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సిరీస్ ఓటమిపాలైన సంగతి తెల్సిందే. దీని గురించి మైఖేల్ వాన్ స్పందిస్తూ” హాయ్ వసీమ్ శ్రీలంకతో వన్డే సిరీస్ రిజల్ట్ ఏమైంది..?. నేను మ్యాచులు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నాను” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ గా వసీమ్ జాఫర్ స్పందిస్తూ ” మీకు యాషెస్ సిరీస్ […]Read More
team india head coatch rahul dravidRead More