Tags :sports news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా 31/1

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ టీమిండియా జట్ల మధ్య మూడో అఖరి టీ20 మ్యాచ్ లో టాస్ గెలుపొందిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. మూడు మ్యాచుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి మూడో మ్యాచ్ లో సైతం గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ముందు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 2.4 ఓవర్లలో అభిషేక్ 4(4)వికెట్ ను కోల్పోయి 23పరుగులు చేసింది. మరోవైపు సంజు శాంసన్ 20(10) క్రీజ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాక్

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాకిచ్చారు. గౌతీ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ ను ప్రమోట్ చేస్తూ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పోగాకు, ఆన్ లైన్ బెట్టింగ్ లకు తాను వ్యతిరేకం అని గతంలో గౌతీ ప్రకటించాడు. మరి ఇప్పుడు గతం మరిచి ఈ పనులెంటి గౌతీ అని నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఎంఎస్ ధోనీ న్యూ లుక్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సరికొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎప్పటికప్పుడు లుక్ లను మార్చే ధోనీ తాజా లుక్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ లో జులపాల జుట్టుతో తన కేరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కన్పించారు. ప్రస్తుతం హెయిర్ కట్ చేయించి మరి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విట్టర్ లో ఆ లుక్స్ పంచుకుని ఎక్స్ ట్రీమ్ కూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలబై మూడేండ్ల ఎంఎస్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా టీమిండియా మ్యాచ్ కు వర్షం ముప్పు..?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరదైన టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. ఇప్పటికే మూడు టీ20 ల సిరీస్ లో రెండు మ్యాచులను గెలిచి సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తెగ ఉవ్విరుళ్లుతుంది. మరోవైపు చివర మ్యాచ్ లోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లా తాపత్రయపడుతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో కుండపోత వర్షం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఎనబై ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండోందల ఇరవై ఒక్క పరుగులను సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నూట ముప్పై ఐదు పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ,నితీశ్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు నితీశ్ కుమార్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అభిమానికి రోహిత్ సర్ ఫ్రైజ్

టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ తన అభిమానికి ఓ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ శర్మ ట్రైనింగ్ సెషన్ నుండి తిరిగి వెళ్తోన్న సమయంలో ఓ సిగ్నల్ దగ్గర ఆగాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ దిగడానికి ఓ లేడీ అభిమాని రోహిత్ శర్మ కారు దగ్గరకు వచ్చింది. రోహిత్ శర్మ తన కారు అద్దం కిందకు దింపి సదరు అభిమానికి సెల్ఫీకి ఫోజిచ్చాడు. అంతేకాకుండా ఈరోజు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా (విమెన్స్) ఓటమి

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

జీతాలివ్వలేని స్థితిలో పీసీబీ

తమ దేశం తరపున క్రికెటర్లకు సైతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తున్నారు… వరుసగా జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి జాతీయ జట్టు ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ సంచలన విజయం

కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఇంగ్లాండ్ రికార్డును బద్దలు కొట్టిన భారత్

కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనేక రికార్డులను నెలకొల్పింది. టెస్ట్ ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ ఏడాది పద్నాలుగు ఇన్నింగ్స్ లలోనే తొంబై సిక్సులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది.బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించి 2022లో ఇంగ్లాండ్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఎనబై తొమ్మిది సిక్సుల రికార్డును భారత్ బద్దలు […]Read More