సింగిడిన్యూస్, కుప్పం: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు బుధవారం మే 21న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రేపు బెంగళూరు నుంచి మధ్యాహ్నాం పన్నెండున్నరకు హెలికాప్టర్ లో బయలు దేరి కుప్పంకు చేరుకుంటారు. కుప్పంలో గంగజాతరలో భాగంగా జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.Read More
Tags :slider
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆళ్లగడ్డలో జరిగిన తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి అఖిల ప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల పాక్ ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన ఆగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ” సైనికులను మనం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్ భవన్ చోరీ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల పద్నాలుగో తారీఖున హెల్మెంట్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ భవన్ లోకి చొరబడి రెండు హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్లి పోయారని రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ అనే […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమీషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టీస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఉన్న అందర్నీ విచారించింది. తాజాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా […]Read More
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు ..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వరకూ అందరి ఆగడాలకు అడ్డు అదుపు లేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కాంట్రాక్టు బిల్లుల్లో ముప్పై శాతం కమీషన్ తీసుకుంటున్నారు ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క పైసలు లేకుండా మంత్రులు ఫైళ్లు క్లియరెన్స్ చేయరు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానిస్తారు. ఇంకో పక్క మా పని అయిపోయింది. మీ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల పర్యటనకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి ఆయన దగ్గరకు వెళ్లారు. కానీ జీవన్ రెడ్డి అక్కడ నుండి దూరంగా జరిగారు. ‘మా పని అయిపోయింది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ . ఈ పేరు సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ అయిందో తెల్సిందే. చికెన్ పికెల్స్ ధర ఎక్కువగా ఉందని అడిగిన ఓ కస్టమర్ ను ఆలేఖ్య సిస్టర్స్ తిట్టిన బూతుపురాణం ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఆలేఖ్య పికెల్స్ వ్యాపారం మూతపడింది. అయితే, వ్యాపారం మూతపడిన కానీ ఆలేఖ్య సిస్టర్స్ కు మాత్రం ఓ గొప్ప అవకాశం దక్కింది. వాళ్లలో ఒకరైన రమ్య […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును […]Read More