Tags :slider

Breaking News National Slider Top News Of Today

ఆపరేషన్ సిందూర్ దాడిలో సంచలనాత్మక ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పహల్గాం లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మే నెల ఏడో తారీఖున పీఓకే, పాక్ లోని జైషే మహ్మద్ , లష్కరే తొయిబా ఉగ్ర స్థావరాలను ఇండియన్ […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..!

సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమెల్యే శంకర్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం.!

సింగిడిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నేత బానోత్ శంకర్ నాయక్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు దాదాపు 500 మంది నిరుపేదలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ మానుకోట ప్రజలకు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శంకరన్న పుట్టినరోజు సందర్భంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రాకతో సంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారాలి

సింగిడిన్యూస్, సంగారెడ్డి: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రులపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరో..!

సింగిడిన్యూస్, చెన్నై: తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విశాల్ ఎట్టలకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నిన్న మొన్నటి వరకూ విశాల్ పెళ్లి గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా వార్తతో ఆవార్తలన్నింటీకి చెక్ పెట్టినట్లు అయింది. తమిళ ఇందస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక ను విశాల్ పెళ్లి చేసుకుంటారనే కన్ఫార్మ్ అయింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్, సాయి ధన్సిక ఈ అంశం గురించి మాట్లాడుతూ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఢీల్..!

సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది. తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ […]Read More