సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం అనుమతి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతకం చేశారు. కాళేశ్వరం క్యాబినెట్ ఉమ్మడి అంశం పరిధిలోనిది అని ప్రస్తుత మల్కాజీగిరి బీజేపీ ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందిస్తూ ” ఈటల రాజేందర్ పై నాకు […]Read More
Tags :slider
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, శ్రీమతి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోనియా గాంధీకి పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్నారు. డెబ్బై ఎనిమిదేండ్ల సోనియా గాంధీ ఇటీవల జరిగిన దివంగత మాజీ ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ అరవై ఒకటి వర్ధంతి సందర్భంగా కన్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగుంది. రెగ్యూలర్ చెకప్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య తన సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో రెండు ఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందిన తొలి ఆటగాడిగా పాండ్య నిలిచారు. 2017లో ముంబై జట్టు తరపున రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. తాజాగా పంజాబ్ జట్టుతో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల ఎనిమిదో తారీఖున ఏపీలోని […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు భేటీ కానున్నది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రెండో దశ భూసేకరణ, రాజధానిలో చేపట్టనున్న పలు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కూటమి పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్నందున దానిపైనా కూడా చర్చ జరగనున్నది. వీటీతో పాటు జూన్ ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో జరగనున్న యోగాంధ్రపైనా చర్చించనున్నారు.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమీషన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు , పొల్కంపల్లిలో ఈ నాలుగు పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండే ఈ స్కూళ్ళ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ – 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ది ట్రూ ఫైటర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నాడు. ఒకవైపు బ్యాట్స్ మెన్స్ అంతా ఔటవుతున్న కానీ చివరిదాక పంజాబ్ ను గెలిపించడానికి ఒంటరిపోరాటం చేశాడు. ఓ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పంజాబ్ కింగ్స్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో కప్ ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నలబై మూడు పరుగులతో రాణించాడు. ఐపీఎల్ -2025 ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్లు ప్రైజ్ మనీగా దక్కింది. మరోవైపు రన్నరప్ జట్టుగా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి చేసుకున్నది. గత ఏడాది ఇదే నెల ఇదే తారీఖున జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. మరోవైపు అప్పటి అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 సీట్లకు గానూ 164స్థానాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెల్సిందే. దాదాపు పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను ముద్దాడింది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడానికి కారణాలు ఇవే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 191పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు చెందిన ఓపెనర్ల […]Read More