ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు . చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు.ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో […]Read More
Tags :slider
మీడియా మొఘల్..ఈనాడు గ్రూప్స్…రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు గారు ముందే తన సమాధి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ ఆర్. ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఓ విడుదల చేస్తూ అందులో మాట్లాడుతూ తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని తెలిపారు. ‘ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని […]Read More
మీడియా మొఘల్..ఈనాడు గ్రూప్స్…రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు గారు ముందే తన సమాధి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ ఆర్. ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఓ విడుదల చేస్తూ అందులో మాట్లాడుతూ తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని తెలిపారు. ‘ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని […]Read More
మీడియా మొఘల్ ..ఈనాడు గ్రూప్స్ ,రామోజీ ఫిఒమ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే.ఈ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు. వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట […]Read More
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి పార్థివ దేహానికి హరీష్ రావు గారు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూరామోజీ రావు గారి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి […]Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More
రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి 164స్థానాల్లో,వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఐదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు దిగుతుండటంతో మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. అంతే కాకుండా […]Read More