Tags :slider

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కారు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీ లో కేటీఆర్‌ తో జానారెడ్డి చిట్ చాట్..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి కె జానారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికి ఒకరూ ఎదురుపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన మాజీ మంత్రులు కేటీఆర్‌, జానారెడ్డిలు కొద్ది సేపు చిట్‌చాట్‌ నిర్వహించారు. రేపటికి అసెంబ్లీ వాయిదా తర్వాత బయటకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ ఎదురుపడ్డ జానారెడ్డితో మాటామంతీ జరిపారు. కేటీఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కడియం శ్రీహారి బాటలో దానం నాగేందర్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!

తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తొలి జెండా యాదిలో…!

టీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001 లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికత తో స్థాపించిన టీఆర్ ఎస్ పార్టీ జనం తీర్పుకోసం అధినేత నిర్ణయం తో ఎన్నికల్లో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీ ఆర్ ఎస్ పార్టీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో అవినీతి..!

జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు..అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీలీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది.. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాము.. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు.. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాము.. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

అదరగొట్టిన మాస్టర్ బ్లాస్టర్

ఐఎంఎల్ టీ20 ఫైనల్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి తొలి సీజన్లోనే ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్.. మాజీ లెజండ్రీ ఆటగాడైన సచిన్ టెండూల్కర్ ఆడిన అప్పర్ కట్స్ ఈ ఫైనల్ మ్యాచుకే హైలెట్ గా నిలిచాయి. థర్డ్ మాన్ దిశగా అప్పర్ కట్ ఆడి బౌండరీ కొట్టిన సచిన్ అనంతరం స్లిప్స్ సిక్సర్ బాదారు. దీంతో మాస్టర్ అభిమానులు సంతోషం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

చిన్న సినిమాగా వచ్చి రికార్డుల మోత..!

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన తాజా మూవీ ‘కోర్టు’ .. చిన్న మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ..!

బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More