చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనులుగోలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక […]Read More
Tags :slider
చరిత్రను అర్థం చేసుకోగలిగితే ఏ రంగంలోని వారికైనా చూపుడు వేలుగా మారుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నేతలకు పరిపక్వతతో పాటు, శాస్త్రీయ పాలనా విధానాల అవగాహనకు కూడా దోహదపడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు గాలికి ఎగిరొచ్చి తలపై వాలిన కిరీటం కొందరిని కిందకు చూడనివ్వదు. వాస్తవానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజా రాశుల మదిలో ఆరాధనా భావన కలిగిన నేతల వ్యక్తిత్వ హనన యత్నాలు రాజకీయాలలో కొత్త వ్యూహాలేం కావు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ రాజకీయ […]Read More
ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీకి మొత్తం 12 పేజీల లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాశారు..Read More
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More
ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు పవన్ కల్యాణ్-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నారా లోకేష్-మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్-పౌరసరఫరాల శాఖ నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వంగలపూడి అనిత-హోంశాఖ నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ ఫరూక్-న్యాయ, మైనార్టీ శాఖ రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ పయ్యావుల కేశవ్-ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ పార్థసారథి-హౌసింగ్, సమాచారశాఖ బాల […]Read More
ఏపీ హోం మంత్రిగా మహిళ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు . పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, ఎస్సీ వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు.Read More
ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడుని మార్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా 95,235 వేలకుపైగా మెజారిటీతో వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు.Read More
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు నారా లోకేష్ కు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More