ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలతో పాటు చెప్పిన మాట ఇందిరమ్మ రాజ్యం తెస్తాము.. ప్రజాపాలనను తెస్తాము అని. హామీల అమలు సంగతి పక్కనెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినవాళ్లను.. హామీలను అమలు చేయమని అడిగినవాళ్లను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అరెస్టైనవాళ్లు న్యాయస్థానాలకు వెళ్లడం. అక్కడ తమ గోడును వెల్లబుచ్చుకోవడం.. న్యాయస్థానాలు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసి వాళ్లకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. […]Read More
Tags :slider
సునీతా విలియమ్స్ ఈ రోజు తెల్లారుజామున ఉదయం గం. 3.45ని.ల ప్రాంతంలో భూమి మీద అడుగుపెట్టారు.సునీత, బుచ్విల్ మోర్వ్ లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో ‘క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. గతేడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. 4 పారాచూట్ల […]Read More
భూమి నుండి అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంది..?
భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. అయితే నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.Read More
అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది..?
అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది అని చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండోచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండోందల ఎనబై ఆరు రోజుల పాటు సునీతా విలియమ్స్ రోదసీలో ఉన్నారు. మరి అన్ని రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..?. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మొదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో […]Read More
సునీతా విలియమ్స్ గురించి మీకు తెలుసా..?
సునీతా విలియమ్స్ గురించి మీకు ఈ విషయాల గురించి తెలుసా..?.. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాము.. సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్ గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్లో […]Read More
నీటిపైనే స్పేస్ షటిల్స్ ల్యాండింగ్ ఎందుకంటే..?
దాదాపు 286రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ ఈరోజు ఉదయం తెల్లారుజామున ఈభూమీద ల్యాండ్ అయ్యారు. అయితే స్పేస్ షటిల్స్ ను నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. అమెరికాకు గల భౌగోళిక వెసులుబాటుతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాకు అట్లాంటిక్, పసిఫిక్ లాంటి మహాసముద్రాలు ఉండటం భౌగోళిక లాభం. నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారంటే చివరిదశలో వేగం తగ్గించేలా వేరే మెషీన్లు అవసరం లేదు. పారాచూట్లతో ఒకవేళ ఇవి […]Read More
సునీత విలియమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే..!
దాదాపు 285రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా ఈరోజు తెల్లారుజామున భూమీద ల్యాండ్ అయ్యారు. కేవలం ఎనిమిది రోజుల కోసమే అక్కడకెళ్ళిన సునీత అనుకోని పరిస్థితులు ఏర్పడటంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా కానీ మొక్కవొని ధైర్యంతో ఆమె అక్కడున్నారు. ఐఎస్ఎస్ లో రోజూ తన విధులను తాను నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనేక సవాళ్ళు ఎదురైన .. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసిన తట్టుకోని మరి ఆమె నిలబడ్డారు. తాజాగా […]Read More
ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్, ఓ మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్ కుమార్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై సీబీఐ నుండి రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారం వచ్చింది. వీరిద్దర్ని వీలైనంత త్వరగా మన దేశానికి .. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు […]Read More
రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్-శాసన మండలి చైర్మన్.!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలన లో కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే ప్రజాప్రతినిధులకు గౌరవం బాగుండేది. కేసీఆరే స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించేవారు. అంతేకాకుండా చివరికి అటెండర్ ద్వారా ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి ఇంటికి పంపించేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మమ్మల్నే పిలవడం లేదని కౌన్సిల్ లో దేవాలయాలపై జరిగిన చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్చలో […]Read More
తెలంగాణలో షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.మంత్రి దామోదర రాజనర్సింహ గారు శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి గారు […]Read More