సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More
Tags :slider
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ముగ్గురికి చోటు దక్కింది. రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు రాజ్ భవన్ లో నూతనంగా మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. […]Read More
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే : మాజీ మంత్రి జోగి రమేష్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : “ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం అమరావతి. అమరావతిని మూడు ముక్కలు చేయకుండా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఆర్ధరాత్రి మేయర్ విజయలక్ష్మీకి ఫోన్లు చేస్తూ ఓ అగంతుడు బెదిరింపులకు దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కే.కేశవరావు అంతు చూస్తాము అంటూ మెసేజ్ లు పెట్టడమే కాకుండా ఫోన్లు చేశాడు దుండగుడు. అయితే ఆ దుండగుడు బోరబండలో చనిపోయిన సర్ధార్ కి సంబంధించిన వ్యక్తినంటూ తెలిపినట్లు మేయర్ సిబ్బంది […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు అమలు చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేండ్ల పాటు భయంకర పరిస్థితులు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల చొప్పున జమ చేస్తామన్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాము. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కన్నప్ప ప్రీరిలీజ్ వేడుకలు గుంటూరులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు, హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ” ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు ఆప్తమిత్రుడు, బంధువు. అందుకే ఈరోజు ఆయన అనుమతితోనే గుంటూరులో కన్నప్ప ప్రీరిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్నామని” ఆయన అన్నారు. మంచు మోహన్ బాబు ఇంకా మాట్లాడుతూ ‘ తాను ఎప్పుడూ ప్రభాస్ ను బావ అని పిలుస్తాను. ప్రభాస్ కూడా […]Read More
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతున్న ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక పన్నెండు మందితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ జాతీయ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం రాజ్ భవన్ లో మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు విన్పిస్తోన్నాయి. ఆ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గం నుండి […]Read More
నేను భయపడే రకం కాదు: మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పేరుతో ఈరోజు శనివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీష్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికే భయపడలేదు. వెనకాడలేదు. […]Read More