తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అడిక్మెట్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. సమాచారం ప్రకారం, వేగంగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడంతో విద్యార్థులు అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే, తీవ్ర గాయాలు కారణంగా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు తరలించగా, పోలీసులు కేసు నమోదు […]Read More
Tags :slider
పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదో తరగతి తెలుగు పేపర్ లీకైన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గుర్ని నల్గోండ సీసీఎస్ నుండి నకిరేకల్ జడ్జ్ ముందు పోలీసులు హాజరు పరిచారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏ1 చిట్ల అకాశ్ , ఏ2 బండి శ్రీనివాస్ ,ఏ3 చిట్ల శివ, ఏ4 గునుగుంట్ల శంకర్ ,ఏ5బ్రహ్మదేవర […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల […]Read More
ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మాద్ 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లల్లో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడం జరిగింది. ఆ తర్వాత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు […]Read More
ఐపీఎల్ -2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఓవర్లు ఆడి 287పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 242పరుగులు మాత్రమే చేసింది. అయితే కక్ష్య […]Read More
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు […]Read More
ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే […]Read More
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన Fair Delimitation (న్యాయమైన పునర్విభజన) జాయింట్ యాక్షన్ కమిటీ తొలి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ ఓర్వకల్ (మం) పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాము.. ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పని చేస్తున్నాము.. దేశం […]Read More