ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టి, వాంగ్మూలాలు సృష్టిస్తున్నపోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే తమకు బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగిపోతోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక కేసులో ఎవరో ఒకరిని అరెస్టు చేయాలన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. కేసుల విషయంలో పోలీసులు కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దని, పరిధి […]Read More
Tags :slider
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్లు ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇటీవల రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాత్రిపూట జరిగిన ఎంఎంటీఎస్ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అని అన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు మంత్రి […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత కోడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి.. గుడివాడ మాజీ శాసన సభ్యులు కోడాలి నానికి గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితుల నుండి మీడియాకు సమాచారం వచ్చింది.Read More
ఏఫ్రిల్ మూడో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆ నలుగుర్కి బెర్తులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత ..ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపు బెర్తు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక బీసీల విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ముదిరాజ్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో నేనంటే గిట్టనివాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం సోషల్ మీడియా నెటిజన్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నకిరేకల్ లో ఇటీవల పదో తరగతి పరీక్ష తెలుగు పేపర్ లీకైన సంఘటన మనకు తెల్సిందే. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే వీరేశం హాస్తం ఉందని ట్రోల్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వేముల వీరేశం […]Read More
పుష్ప , పుష్ప – 2 పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సూపర్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బన్నీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమా సినీ ప్రేక్షక దేవుళ్లందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అంటున్నారు ఆ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేప […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్ట్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి కాకాణిపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసిన కానీ క్వార్ట్జ్ తరలించారని కాకాణిపై పిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవర్ధన్ రెడ్డి ఏ4గా చేచారు. […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూశారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హుస్సేణీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కు కేరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ ,కరాతే, కిక్ […]Read More