Tags :siricilla

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమ్మెల్యే తో మాకు ప్రాణహాని ఉంది  -కటకం మృత్యుంజయం బాధితులు…

సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర మృత్యుంజయం బాధితులు ఈరోజు నిరసన వారు మాట్లాడుతూ గంభీరావ్ పేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను భూములను కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.ఖాళీ భూమి కనిపిస్తే చాలు, లిటికేషన్ సృష్టించి కబ్జాలు పెడుతున్నారు.50 సంవత్సరలా నుండి ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులు ఇతని అరాచకాలతో చాలామంది మరణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు […]Read More

Slider Telangana Top News Of Today

సిరిసిల్లలో ఇసుక అక్రమ దందా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులు..నేతలు ఇసుక దందా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు భరించలేక పట్టుకుని  రాచర్లబొప్పాపూర్ గ్రామస్థుల పోలీసులకు పట్టించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..Read More