నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం […]Read More
Tags :singidinews
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్లో రిజిస్టర్ చేసేలా వెబ్సైట్ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం […]Read More
సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన అభిమాని పట్ల విక్టరీ వెంకటేశ్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్ కి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ ను హీరో వెంకటేశు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ శ్రీముఖి ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమిచ్చారు.. దీంతో వెంటనే వెళ్లి వెంకటేశ్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.Read More
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 2001లోనే కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్పై భయం అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య […]Read More
ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్.. దాదాపు 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన స్వర్గీయ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని […]Read More
మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన […]Read More
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ మిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్య తను సంతరించుకుంది. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్.. ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ […]Read More
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి అండగా బీఆర్ఎస్..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు […]Read More
ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్ కొన్స్టాస్. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్స్టాన్ అనవసరంగా మ్యాచ్లో నోరు […]Read More