Tags :singidinews

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్..!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై లొక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంబంధిత అధికారులను ఘటనా స్థలానికి పంపించామని తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రక్షణ శాఖ సిబ్బంది, హైడ్రా ప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి వివరించారు. ప్రమాదంలో […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

నిన్న సచివాలయం..నేడు  కమాండ్ కంట్రోల్ సెంటర్..రేపు ప్రజాభవన్..?

ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచిబాలయంలో ఐపీఎస్ అధికారినంటూ ఒకరూ.. రెవిన్యూ అధికారినంటూ ఇంకొకరూ.. ఎమ్మార్వోనంటూ మరోకరూ ఇలా నకిలీ అధికారులు నిజమైన అధికారులుగా చెలామణి అవుతూ హాల్ చల్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఆ సంఘటన మరిచిపోకముందే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటూ సీఎం దగ్గర నుండి మంత్రులు నిత్యం వస్తూ పోతుండే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చోటు చేసుకుంది.. అసలు విషయానికి వస్తే ఐసీసీసీకి ఎదురుగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం ఇలాఖాలో ఆరాచకం..!

ఆమె ఓ స్కూల్లో స్వీపర్..స్వీపర్ పని చేసినందుకు  నెలకి  జీతం 3 వేల రూపాయలు మాత్రమే.అది కూడా మూడు నెలలకో.తొమ్మిది నెలలకో ఒకసారి ఇస్తారు..ఈసారి దేవుడు కరుణించాడనుకుంటా ఆమెకు 3 నెలల జీతం ఒకేసారి నిర్ణయించాడు. దీనికి సంబంధించిన రూ 9 వేల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి.. ఇదేం అన్యాయమని అడిగినందుకు పోలీసులతో  కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టీహాబ్ తో గోయాస్ హాబ్ ఒప్పందం..!

రాష్ట్రంలో స్టార్టప్ ల అభివృద్ధికి  ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్ కు చెందిన గోయాస్ హబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబుఈరోజు  మంగళవారం హెచ్ఐసీసీలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం టీ హబ్ పౌండేషన్ సీఈవో సుజిత్, బ్రెజిల్లోని గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం..!

ప్ర‌జాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని, దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా, భూభార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చాము..అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై, హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.లో క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రంజాన్ మాసంలో ఏర్పాట్లపై సమీక్ష..!

మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం, ఆరవ ఫ్లోర్, కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కవిత.!

సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చౌడమ్మ తల్లికి బోనాన్ని సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతి పెద్ధదైన లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. కేసీఆర్ గారి హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.

తెలంగాణ తొలి సీఎం ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు లను  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ  పనులు ఆపేసింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తూ  రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో జిల్లాలో  పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి.. ప్రత్యక్ష ప్రజాపోరాటాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సెక్రటేరియేట్ లో పెచ్చులూడాయనే వార్తలో నిజమేంతా..?

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో పెచ్చులూడాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..నిర్మాణ సమయంలో నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది.సెక్రటేరియట్‌లో 5వ మరియు 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని ఇది నిర్మాణ లోపం కాదు, అలాగే కాంక్రీట్ పనితో సంబంధం లేదు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం- కారణం ఇదే..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగుతుందా..? పరిపాలన అస్తవ్యస్తంగా మారిందా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు పట్ల మంత్రివర్గమంతా గుర్రుగా ఉన్నారా..?..సీఎం  రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు వికటిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది.. అందుకు తాజాగా జరిపిన కులగణన విషయంలో కాంగ్రెస్ యూటర్న్ నే ఉదాహరణగా చెప్పవచ్చు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు తమ సన్నిహితుల వద్ద చర్చించుకున్నట్టు తెలుస్తుంది.. మొదట్లోనే రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష […]Read More