Tags :singidinews

Breaking News Slider Telangana Top News Of Today

ఫుడ్ పాయిజన్ సంఘటనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కుల సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి..!

యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరాలు నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి గారు, ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల స్పందన గురించి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల ఎత్తివేయనున్నది. అయితే ప్రస్తుతం వందశాతం మార్కులకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. గతంలో 20శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం ఉంది.. తాజాగా అమల్లో ఉన్న గ్రేడింగ్‌ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్‌ మార్కులు అవసరం లేదని  ప్రభుత్వం భావించింది. ఈ విధానం 2024-25 అకడమిక్‌ ఇయర్‌ నుంచే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదవి కాలం ముగిసిన గ్రామపంచాయితీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 14న  విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది .. పంచాయితీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు మొదలు కానున్నాయి .. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నట్లు సమాచారం .. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కూడా  తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మిష‌న్ భ‌గీర‌థపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌లిగించాలి

మిషన్ భగీరథ ద్వారా స‌ర‌ఫ‌రా అవుతున్న తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచి నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి డాక‌ర్ట్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిష‌న్ భ‌గీర‌థ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసినా… ప్ర‌జ‌లు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆదార‌ప‌డ‌టం ప‌ట్ల ఆవేద‌న‌ వ్య‌క్తం చేసారు.తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రి సీత‌క్క కార్యాల‌యంలో బుధ‌వారం నాడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పునర్జీవంలో  సహకరించండి..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్స్ కేసు..!

వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందంటూ దుష్ప్రచార చేశారు. తమ పరువుకు భంగం కలిగించారంటూ వైసీపీ నేత.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారి పాలెం పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు మద్యం విషం.. నేడు అమృతం

ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా జైలుకెళ్ళడం ఖాయం

నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ కి బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.గత ఎన్నికల్లో కూటమి కి 164స్థానాలు… వైసీపీ కి పదకొండు స్థానాలు వఛ్చిన సంగతి […]Read More