Tags :singidi

Movies Slider Top News Of Today

“చుట్టమల్లె పాట”కి రోహిత్ రితిక  ఎడిటింగ్ -వీడియో

పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా  ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More

Lifestyle Slider Top News Of Today

మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది…?

మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది.. తీసుకెళ్లి తదనంతరం కార్యక్రమాలు చేస్తారు అని ఆలోచిస్తున్నారా..?. చనిపోయాక అదే చేస్తారు. కానీ మనిషి చనిపోయాక ఏడు నిమిషాలు మెదడు పని చేస్తుంది అంట.. ఇందులో మొదటి నిమిషంలో   నిమిషం మన పుట్టిన రోజు. రెండో నిమిషంలో సంతోషకరమైన క్షణాల గురించి ఆలోచిస్తుంది.. అంతే కాకుండా మన  స్నేహితుల గురించి కూడా ఆలోచన చేస్తుంది అంట . ముచ్చటగా మూడో నిమిషంలో మాత్రం మన మొదటి & చివరి ప్రేమ. నాలుగో […]Read More

Movies Slider Top News Of Today

నాగబాబు సంచలన వ్యాఖ్యలు

మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More

Slider Telangana Top News Of Today

రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్త

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని చంద్రబాబు

ఫేక్ న్యూస్ లను తయారుచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్క పట్టుకున్న అధికార టీడీపీ కార్యకర్త ఫోటో ఫేక్ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ట్వీట్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలను గుప్పించింది. నువ్వు వచ్చాల రాష్ట్రంలో ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ,శాంతి భద్రతలు ,నీహామీలు అన్నిఫేక్. ముఖ్యమంత్రిగా […]Read More

International Slider

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల విషయంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ అల్లర్లలో దాదాపు మూడు వందల మంది ఇప్పటివరకు ప్రాణాలను కోల్పయారు. కొన్ని వేల మంది గాయాల పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హాసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో హాసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సింది. ముందుగానే ఆమె దేశం విడిచివెళ్లారు. హెలికాప్టర్ లో ఫిన్ లాండ్ ఆమె వెళ్లినట్లు తెలుస్తుంది. […]Read More

Movies Slider

మలయాళం రీమేక్ మూవీలో బాలయ్య

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్టులో నటిస్తున్నాడు నందమూరి నటసింహాం.. యువరత్న బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత బాలయ్య మలయాళం మూవీ రీమేక్ లో నటించనున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని బాలయ్య బాబుతో రీమేక్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రులు,నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు. అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీలో మరో కొత్త కార్యక్రమం

ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖున “”పేదల సేవలో”” అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ లో అధికారులతో సహా అందరూ భాగస్వాములు కావాలి.ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికం లేని నవసమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్టోబర్ […]Read More

Crime News Slider Telangana Top News Of Today

మహిళను గదిలో బంధించి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది.. అయితే సదరు మహిళకు ఉండటానికి ఇల్లు లేదు.. దీంతో తోటి ఉద్యోగి అయిన సంతోష్ తనకు ఇల్లు వెతకడానికి సాయం చేస్తానని, అంతలోపు తనతో వాళ్ల ఇంట్లో ఉండాలని తనతో పాటు తల్లి, చెల్లి కూడా ఉంటారని నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన మహిళ అతన్ని ప్రశ్నించగా అతడు ఆమెను ఒక గదిలో బంధించి […]Read More