Tags :singidi

Movies Slider Top News Of Today

డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ లకు షాకింగ్ కలెక్షన్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ నిర్మాతగా వ్యవహరించగా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించగా నిన్న ఆగస్టు పదిహేను తారీఖున విడుదలైన మూవీ డబుల్ ఇస్మార్ట్.. మరో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విడుదలైన మరో మూవీ మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాలకు మొదటి రోజు కలెక్షన్లు అంతంతమాత్రన వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దేశ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయుడు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ” రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు నకిలీ పత్రాలను సృష్టించి పేదల ప్రభుత్వ భూములను […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

ఏదైన కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం.. దానికి పబ్లిసిటీ చేసుకునే క్రమంలో ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం అలవాటైపోయింది అధికార టీడీపీ పై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. ” అన్న క్యాంటీన్ లేక ఐదేండ్లు పస్తులున్నట్లు నిన్న గురువారం ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో ఓ సామాన్యుడిలా తన కష్టాలను వివరించాడు. అయితే ఆ ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాము ముఖ్య […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

దేవినేని అవినాష్ కు షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ కు హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానశ్రయ అధికారులు షాకిచ్చారు.. శంషాబాద్ విమానశ్రయం నుండి దుబాయికు వెళ్ళేందుకు సిద్ధమైన వైసీపీ నేత దేవినేని అవినాష్ పై లుకౌట్ నోటీసులు ఉన్నాయని ప్రయాణానికి అధికారులు అనుమతించలేదు. అంతేకాకుండా మంగళగిరి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదౖంది.Read More

Movies Slider

డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్టా..? ఫట్టా..?-రివ్యూ

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టర్. హీరోయిజం డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మేకర్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరో. మాస్, క్లాస్ రెండూ పాత్రల్లో ఒదిగిపోయే యాక్టర్. ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాంచి హిట్. రామ్ ని ఉస్తాద్ చేసింది ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. మరీ సీక్వెల్ డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందా? ఫ్యాన్స్ […]Read More

Slider Telangana Top News Of Today

జనగామ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేజి పైకి ఎక్కుతున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునను ప్రోటోకాల్ లేదంటూ స్థానిక అధికారులు అడ్డుకున్నారు.జమునను వేదిక పైకి అనుమతించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దీంతో ఆమెను వేదిక పైకి కలెక్టర్ ఆహ్వానించారు. మరోవైపు  కామారెడ్డిలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ […]Read More

National Slider Top News Of Today

బంగ్లాదేశ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను ప్రారంభించారు. అనంతర మోదీ మాట్లాడుతూ ” బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు చాలా బాధాకరం.. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగోస్తాయనే ఆశాభావం” వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనార్టీల భద్రత గురించి 140కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు ,శాంతి మార్గంలో నడవాలని భారత్ […]Read More

Slider Sports Top News Of Today

టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ఎందుకంటే..?

టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. […]Read More

Slider Telangana Top News Of Today

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో శుభవార్తను తెలిపారు. ఈరోజు గురువారం గోల్కోండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం.. ప్రజల చేత.. ప్రజల కోరకు ఏర్పాటైన ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తాము.. ఆరు గ్యారంటీలను అమలు జేసి తీరుతాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కానీ రైతాంగం […]Read More