తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీ చేశారు. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఉచిత బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్పు కాదని మా సీతక్క చెబుతుంది. మేము ఎప్పుడు అన్నాము అక్క ఎల్లిపాయలు పొట్టు తీయడం.. మేము ఎక్కడ కూడా తప్పు అనలేదు. ఎల్లిపాయలు పొట్టు తీయడం కాకపోతే డాన్సులు.. […]Read More
Tags :singidi
బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర.. దేవర నుండి ఇప్పటికే విడుదలైన పలు సర్ ప్రైజ్ లు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమాలోని […]Read More
హరియాణా (హర్యానా)లో ఒకే దశలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ హరియాణా,జమ్ముకశ్మీర్,మహరాష్ట్ర,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. హరియాణాలో ఉన్న మొత్తం 90స్థానాలకు అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే నెల 4వ తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నది. దీనికి సంబంధించి వచ్చే సెప్టెంబర్ నెల 5 తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ […]Read More
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తంగా జమ్ము కశ్మీర్ లో మూడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 19న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 25న రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయి.. అక్టోబర్ ఒకటో తారీఖున మూడో విడతగా జమ్ము కశ్మీర్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనున్నది. ఈ రాష్ట్రంలో మొత్తం […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ ” నేను విదేశాలకు పారిపోతున్నట్లు.. ఆ క్రమంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయంలో పోలీసులు నన్ను అరెస్టు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు,టీడీపీ అనుకూల మీడియా,సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను రెండు […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి .. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది.. రాజ్యసభ పదవి వస్తుంది.. కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ…బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ […]Read More
సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్… మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ … అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా హారీష్ రావు అవ్వడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు […]Read More