Tags :singidi

Breaking News Slider Telangana Top News Of Today

గీత దాటితే వేటే – రేవంత్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎల్పీ సమావేశం ఈరోజు మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటలో జరిగింది. ఈ భేటీకి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తదితరులంతా తరలి వచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదవుల గురించి.. మంత్రివర్గ విస్తరణలో అవకాశాల గురించి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు అంతా బహిరంగంగా తమకు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరూ ఎన్ని మాట్లాడిన ఇక్కడ నా నిర్ణయం.. పైన ఢిల్లీలోని జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్. ఎవరైన హద్దులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నేను కొంచెం రౌడీ టైప్ – ఎమ్మెల్సీ కవిత..!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కల్సి వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో పాటు నల్గోండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!

బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ లోకి 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమా..?. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశామనే ఆలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుతో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారా..?. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన.. తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే వాళ్లకు సంకేతాలు ఉన్నాయా..?. అందుకే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం…!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ప్రమాదం తప్పింది. ఈరోజు మంగళవారం శంషాబాద్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన లిప్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఆ లిప్ట్ లో రేవంత్ తో పాటు ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా దిగాల్సిన చోట ఆగకుండా రెండు అడుగులు కిందికి దిగింది లిప్ట్. నార్మల్ గా ఎనిమిది ఎక్కాల్సిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

“భూభారతి” తో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!

ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన పథకాలను కానీ పథకాల పేర్లు కానీ మార్చి కొత్తవాటిని అమలు చేయడం.. పథకాలను తీసేయడం మన ప్రజాస్వామ్య దేశంలో నిరంతర ప్రక్రియ. మరి ముఖ్యంగా తెలంగాణ ఏపీ లో అయితే ఇది సర్వసాధారణం. తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి స్థానంలో భూభారతి అనే పోర్టల్ ను తీసుకోచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హాస్టళ్లగా ప్రజాభవన్…!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారును కూలగొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్…!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలుగా ఏ వర్గం వాళ్ళు ఆనందంగా లేరు. పేద ధనిక మధ్య తరగతి ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే పది హేను నెలల్లోనే నరకాన్ని చూపిస్తున్నారు. ఏ ఒక్క పని కావడం లేదు. అఖరికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేయలేదు. హైడ్రాను తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు శుభవార్తను తెలిపింది. నిన్న సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లి లో ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాము. సంస్థలో ఉద్యోగులు.. కార్మిక సిబ్బందిపై […]Read More